News
ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి
సెంటర్ ఫర్ సెఫాలజీ కేసీఆర్ జేబు సంస్థ అని టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ ఎన్నికల హామీలపై ప్రజా బ్యాలెట్ నిర్వహిస్తే వాస్తవాలు బయటకు వస్తాయన్నారు. జీహెచ్ఎంసీలో వంద కోట్ల స్కాం, హైదరాబాద్లో రోడ్డ దుస్థితిపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ భవన్, క్యాంపు ఆఫీస్ ఎక్కడైనా ప్రజా బ్యాలెట్కు సిద్ధమా? అని సవాల్ విసిరారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. చిల్లర సర్వేలతో ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం మానుకోవాలని రేవంత్ అన్నారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్కు మంత్రి సవాల్
-
ఫ్లిప్కార్ట్ మరో భారీ ఆఫర్








